Monday 19 October 2009

Y.S.Jagan+Jr.N.T.R=?????


Ever since, Jr.NTR donated Rs.20 Lakhs to CM Relief Fund, there were wide spread rumours that he like to support Congress party rather than continuing with Chandrababu Naidu, whose policy is ‘Use & Throw.’ However, he was forced to donate Rs.20 Lakhs to NTR trust also which was under control of Babu, to avoid unnecessary controversies.

According to latest information, NTR is keen to support Y.S.Jagan. If, he is interested to make a split in the party to claim the CM Post, NTR may also come in support with more than 25MLAs from TDP, who are said to be close to NTR and hates to sit in the opposition for the next four years along with Chandrababu. In case, Jagan dares to challenge the party and high command, there is probability for NTR to ask his close associates to come out from TDP to support Jagan.

NTR and Hari Krishna both are said to be quite unhappy for being neglected by party president Chandrababu since the defeat in the elections. They are keeping distance from the party president since last few months. Y.S.Jagan also back into his camp office indicating that he is going to take active part in the current politics. No one knows what’s cooking in his camp? But, surely the spicy smells spreads around his camp?

Tuesday 13 October 2009

సి.కె.విజయంతో ఆగిన భూ ఆక్రమణ


దినపత్రికల్లో భూ ఆక్రమణల గురించిన వార్తలు చదువుతుంటారు. కాని అవి ఎలా జరుగుతాయో వాటి వెనుక అసలు కథేమిటో పత్రికల్లో రావు. మచ్చుకు ఒక భూ ఆక్రమణ ఉదంతాన్ని ఈ టపాలో వివరిస్తాను.

చిత్తూరు పట్టణం ప్రకాశం హైరోడ్డులోని ఆంథ్రా బ్యాంకును ఆనుకుని 75 సెంట్ల స్థలం ఉంది (సర్వే నెం.466) ఈ స్థలం 1931 దాకా అదే ప్రాంతానికి చెందిన పూర్వికులైన యాధవులకు చెందినది. 1931 లో పై భూమిలో దక్షిణ భాగమ్యందున్న 37.5 సెంట్ల భూమిని పూర్వికులైన ముగ్గురు విక్రయించారు. తమకున్న భాగంలో సెరి సగం ప్రోగు చేసి అలా అమ్మారు. సతరు దక్షిణ భాగంలోని భూమి అక్కడనుండి పలు చేతులు మారింది. 1980 లో శంఖరరెడ్డి అనే న్యాయవాది చేతికొచ్చింది. అతను తాను కొన్న భూభాగాంలోని చిన్నా చితకా భాగాలను అప్పుడప్పుడు విక్రయిస్తూ వచ్చాడు. అన్నీ రెజిస్ట్రార్ కార్యాలయంలో పక్కాగా రెజిస్టర్ అయ్యున్నాఇ.

అయితే అతను తాను విక్రయించిన భూభాగాలను తన భాగంలో నుండి తగ్గించుకోక తనదింకా 37.5 సెంట్లు అలానే ఉన్నట్టుగా సతరు సర్వే నెంబరులో ఉత్తరభాగాన ఉన్న, తనకు ఏ మాత్రం అధికారంలేని భూభాగంలోకి చొచ్చుకొచ్చాడు. ఆ భాగాంలోని గుండ్లను పగులకొట్టడం, భూమిని చదను చెయ్యడం చేస్తూ వచ్చాడు. ప్రతిఘ్టన ఎదురైనప్పుడు ఆపెయ్యడం , మళ్ళీ పని మొదలుపెట్టడం చేస్తూ వచ్చాదుఆక్రమణకు గురైన స్థలం తాలూకు మూడు కుటుంభాల్లో ఒకరి పత్రంలో సర్వే నెంబరు తప్పుంది. అయితే చెక్ బంధి పాడు కరెక్టుగా ఉన్నాయి. ఆ తప్పును సరి దిద్దుకుని పోరాడే ఓపిక, శక్తి ఆ కుటుంభానికి లేదు. మరో కుటుంభం ఒక మాజి డైరి ఉధ్యోగిది. అతను కోర్టుకెళ్ళాడు. ఎవరో అతి తెలివి లాయరు ఇచ్చిన సలహా మెరకు శంఖర రెడ్డికి చెందిన స్థల భాగాన్ని తనదంటూ ధావా వేసాడు. అప్పుడు శంఖర రెడ్డి తన స్థలం ఇదని , దానికి సంభంధించిన డాక్యుమెంట్స్ కోర్టుకు సమర్పిస్తాడని సతరు లాయర్ వాధన. కాని ఈ ప్లాన్ బెడిసి కొట్టింది. వీరు తొలూత స్టే తెచ్చుకున్నప్పటికి శంఖర రెడ్డి స్టేను వెక్కేట్ చెయ్యించుకుని. తనదే న్యాయమ్ని, కోర్టే తీర్పించిందని తప్పుడు ప్రచారం చెయ్యించుకున్నాడు. మరో కుటుంభం వెల్డింగ్ షాపు లో పని చేసే సుదర్శనుకు చెందింది . ఇతను నన్నాశ్రయించాడు. నేను ఒక జర్నలిస్టుగా పోలీసు వారికి, వారి సలహా మెరకు ఆర్.ది.ఓ గారికి ఈ సంగతి వివరించాను. ఆర్.డి.ఓ పాపం మంచతను వెంటని సర్వే చ్య్యించమని ఎం.ఆర్.ఓ కు ఆదేశాలిచ్చారు. సర్వే జరిగింది. అయితే శంఖరరెడ్డి సర్వేయరును మేనేజ్ చెయ్యగలిగాడు. సర్వేయరు తాను చేసిన సర్వే తాలూకు రిపోర్టు ఇవ్వక సతాయించడం మొదలు పెట్టాడు.

నేను సమాచార హక్కు చట్టం, వినియోగ ధారుల చట్టాలక్రింద ఎం.ఆర్.ఓ కు నోటీసు జారి చేసాను. ఎం.ఆర్.ఓ ఒళ్ళు మండి సర్వేయరు బదిలీకి రంగం సిద్దం చేసి బదిలీ చెయ్యించారు కూడ కాని సం. గదుస్తున్నా సర్వే రిపోర్టు మాత్రం అందలేదు.

ఇంతలో సతరు శంఖర రెడ్డి ఒక ఉయ్వనేతను ఆశ్రయించాడు. అతను గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి ఎం.ఎల్.ఏ టిక్కెట్టుకు ప్రయత్నిచాడు కూడ. అతనికి టికెట్ రాక పోవడం, సి.కె.బాబుకే టిక్కెట్ దక్కడం ద్వారా ఆక్రమణ ఆగింది లేకుంటే ఈ పాటికి ఆక్రమిత భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ వెలిసి ఉండేది.


Source::-- http://sambargaadu.blogspot.com/2009/09/blog-post_24.html

Friday 9 October 2009

CK opened Camp Office


CK opened his camp office in his shed(Which is his previous house) near new rtc bus stand.... he told to online that he will be available to all the people in his constituency.... he told he ll be available there in the morning from 8.30 to 09.30 and then after that from 10-12 he ll be available in municipal office.... any people with any problems can directly meet him there and they can give him queries....

then in the evening he ll go through all the needs and he ll do all the thing possible.... MLA even provided a phone number so that people can contact him through that....
PHONE.NO:---- 08572-231444

Sunday 4 October 2009

CK

Gandhi ki YS ki nivalulu arpisthunna CK BABU




YSR... LEGEND






















CK babu.. King for ever








చంద్రబాబు జీవిత కాలపు రికార్డులు

చంద్రబాబు జీవిత కాలపు రికార్డులు


1.బియ్యం దరను రూ.2 నుండి 5.25కు పెంచి పేదల కడుపు కొట్టడం.(తమ మనసులో మాట పుస్తకంలో సబ్సిడిలన్ని దండగే అని రాఉకున్న పెద్ద మనిషి ఆయన)
2.ఎన్.టి.ఆర్.సంపూర్ణ మద్యపాన నిషేదమంటే మద్యాన్ని ఏరై పారేలా చేసారు.
3.జన్మభూమి అని చెప్పి వితంతు,రైతు కూలిపించన్లను 3 లేదా 6 నెలలకు ఒక సారి ఇవ్వడం
4. ప్రభుత్వం ఏ సేవనైనా ఉచితంగా ఇవ్వకూడదని దర్మాసుపత్రిగా పేర్కొనే ప్రభుత్వ వైద్యశాలల్లో 2రూ. వసూలు చేసారు.
5.ప్రభుత్వాన్ని క్రింది రంగాల్లో నుండి పైతొలిగేలా చేసేందుకు మానీరు,విద్యా కమిటి,వైద్య కమిటి వేసారు.
6.పచ్చదనం పరిసుబ్రత పేరుతో ఐ.ఏ.ఎస్. అధికారులచేత ముళ్ళ కంపలు కొట్టించారు,సున్నం కొట్టించారు.
7.అగ్రిమెంటులను సైతం రెజిస్టర్ చెయ్యించాలని చెప్పి మనిషి పై మనిషికున్న అపనమ్మకాన్ని పెంచడం.
8ప్రతి శాఖకు టార్గెట్ పెట్టి ప్రజల నడ్డి విరిచేలా చేసి వచ్చిన సొమ్ముతో త్న భజన చెయ్యించుకోవడం
9.క్రెంటు బిల్లులను విపరీతంగా పెంచి (రూ.250 నుండి 350) విద్యుత్ బకాయిల వసూళ్ళ కోసం రైతుల గొడ్డు,గోదలను జప్తు చెయ్యించడం, కేసులు పెట్టడం.
10.సి.ఎం.అయ్యుండి తనను తాను రక్షించుకొలేక పోవడం
11.బస్సు చార్జీలను పెంచటం.
12.ప్రజలపై విపరీతమైన భారం మోపి త్యాగాలకు సిద్దం కావాలని ఉచిత సలహా ఇవ్వడం
13.ఇదేమిటని ప్రతిపక్షాలు అడిగితే ఎన్నికలప్పుడే రాజకీయం, మి మైండ్ సెట్ మార్చుకొండి అని నీతులు చెప్పడం.
14.ఎన్నికలకు 3 నెలల ముందు తప్ప ఇంకెప్పుడు ప్రజా సంక్షేమాన్ని కోరక పోవడం.

Personal:
1.నారావారి పల్లెలో సామన్య రైతు కుటుంభంలో పుట్టి కోట్లకు పడగలెత్తడం
2.నిన్నా మొన్నా వచ్చిన రోజా కోసం స్వంత తమ్ముడ్ని రోడ్లపాలు చెయడం(ఎన్.బి.కె. రోడ్ షోలలో తిరుగుతున్నాడు గా)
3.స్వంత తల్లి చెప్పినా రామమూర్తి నాయుడ్ని గాలికి వదిలెయ్యడం
4.ఎన్.టి.ఆర్.పార్టి పెట్టడమే తన కోసమని (ఇందిరమ్మ బాబుకు ఊడిన మంత్రి పదవిని పునరావ్రుతం చెయ్యక పోవడంతో అహం దెబ్బతిని ఎన్.టి.ఆర్ పార్టి పెట్టారు) తెలిసిన అధికారం వస్తుందో రాదో అన్న అనుమానంతో కాంగ్రెస్ ను అంటి పెట్టుకుని ఉండి మామ పై పోటి చేస్తా అని విర్రవీగడం
5.మామ సి.ఎం కాగానే మామ చెంత చేరి మామకే ఎసరు పెట్టడం
6.అందుకు లక్ష్మి పార్వతిని బలిపశువు చేసి పెద్దాయన బతికి ఉండగానే ఆయన పార్టిని,సింబల్ ని హైజాక్ చెయ్యడం
7.తెలుగువారి ఆరాద్య నాయకుడైన ఆయన పై చెప్పులు వెయ్యించడం



FROM>>>
http://blaagu.com/swamy7867/?m=200903