Sunday 20 December 2009

తిరుపతి లో సి.కే.బాబు ఆమరణ నిరాహార దీక్ష


చిత్తూర్ ఎం.ఎల్.ఎ సి.కే.బాబు గారు తిరుపతి లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ..... కరుణాకర్ రెడ్డి మరియు చాల మంది కాంగ్రెస్ కార్య కర్తలు ఆయనకు మదతు తెలిపారు....

అయన ఇంత వరకు నలుగు సార్లు ఎన్నికయ్యారు ................

సి.కే.బాబు గారు చేసే దీక్ష తో చిత్తూర్ లో అభిమానులలో ఉత్సాహం పెరిగింది.

సోమవారం మరియు మంగళవారం చిత్తూర్ లో బంద్ కు పిలుపు నిచారు....

ఇపటికే వై.ఎస్ అభిమానులు మరియు శిష్యులు ఐన చాల మంది ఇలాంటి దీక్షలకు పునుకునారు.......

జై సి.కే
వై.ఎస్.ఆర్ అమర్ రహే...............

No comments:

Post a Comment