ఇన్ని రోజుల తర్వాత చిరంజీవి కి తిరుపతి గుర్తు వచిందా ... సిగ్గు లేని చిత్తూర్ పి.ఆర్.పి నాయకులు ... కరుణాకర్ రెడ్డి మరియు చెవి రెడ్డి రిలే తర్వాత దీక్ష చేస్తున చిరు ...
గత వారం రోజులుగా తిరుపతి లో చాలా దీక్ష లు చేస్తున్నారు...
ఇన్ని రోజులు వాటిని పటించుకోకుండా ఉన్న చిరంజీవి ఈ రోజు నేను తిరుపతి లో దీక్ష చేస్తా అనడం సిగ్గు లేని తనం...
తిరుపతి కి ఎం.ఎల్.ఎ గా ఎన్నిక చేసిన ప్రజలకు కనేసం ఒక నాయకుడిని పెట్టకుండా తిరుపతి ని పతిచించుకొని చిరంజీవి ఈ రోజు చేయడం సిగ్గు లేని తనం....
ఐన సమైక్య అందర కోసం పోరాటం కోసం మా బ్లాగ్ స్వాగతిస్తుంది...
No comments:
Post a Comment